పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు.
న్యూస్24×7, ముంబై: దేశీ ఇంధన ధరలు వరుసగా రెండవ రోజుకుడా పెరుగుదల నమోదు చేసాయి, మంగళ వారం మే21 పెట్రోల్ ధర 5పైసలు, డేసిల్ ధర 9పైసలు, పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పైకి ఎగిసాయి, క్రూడ్ ఆయిల్ ధర బారెల్ కు 0.47పైసలు పెరుగుతుం